ఆహింసే ఆయుధంగా . స్వాతంత్ర్యమే ఉపిరిగా .. వేన్నుతట్టి ,నడుము వంచి ముందుకు నడిచి తేల్లవారిఫై పోరాటాన్ని సాగించిన వీరుడు మహాత్ముడు .
ఉప్పుసత్యగ్రహాన్ని ప్రారంబించి , విదేశీ వస్త్రాలను బహిన్కరించి ,క్విట్ ఇండియా ఆనే నినాదంతో తేల్లవారి ని తరిమి కొట్టినా, సామరయోదుడు మహాత్ముడు .
బావితరాలకు స్వేచ్చ ను సంపాదించి ,బావితరాల మనుగడకే ఎన్నో నీతులను బోదించి పాటించి ,తన ప్రాణాలను సైతం దారపోసిన , దిరోత్తముడు మహాత్ముడు .
అతని మాట సత్య పలుకుల మాట ,అతని బాట కోట్లాది బారతియుల స్వేచ్చ కి ముందుకు సాగిన మేరుపు గీత .
అతని రూపం బారతమాత ప్రతిరూపం , అందుకే అతను మన బారతజాతి పితామహుడు మహాత్ముడు .