Saturday, January 29, 2011

బారతజాతి పితామహుడు మహాత్ముడు

 
 
 
 
 
ఆహింసే ఆయుధంగా . స్వాతంత్ర్యమే  ఉపిరిగా ..  వేన్నుతట్టి ,నడుము వంచి  ముందుకు నడిచి తేల్లవారిఫై పోరాటాన్ని సాగించిన  వీరుడు మహాత్ముడు .
ఉప్పుసత్యగ్రహాన్ని ప్రారంబించి , విదేశీ వస్త్రాలను  బహిన్కరించి ,క్విట్ ఇండియా ఆనే నినాదంతో తేల్లవారి ని తరిమి కొట్టినా,               సామరయోదుడు మహాత్ముడు .
బావితరాలకు స్వేచ్చ ను సంపాదించి ,బావితరాల మనుగడకే ఎన్నో నీతులను బోదించి పాటించి ,తన ప్రాణాలను సైతం దారపోసిన ,       దిరోత్తముడు మహాత్ముడు .
అతని మాట సత్య పలుకుల మాట ,అతని బాట కోట్లాది బారతియుల స్వేచ్చ కి ముందుకు సాగిన మేరుపు గీత .
అతని రూపం బారతమాత  ప్రతిరూపం , అందుకే అతను మన బారతజాతి పితామహుడు మహాత్ముడు . 

No comments: